Myanmar: మయన్మార్లో జరిగిన పేలుడు ఘటనలో 55 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. షాన్ స్టేట్లో ఉన్న కౌంగ్ తాట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 45 మంది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. పేలుడు పదార్ధా
మయన్మార్లో సైన్యం దాష్టీకానికి దిగింది. ఆర్మీ పరిపాలనను వ్యతిరేకిస్తున్న వారిపై వైమానిక దాడి చేసింది. సగైగ్ ప్రాంతంలోని పజిగ్యి గ్రామంలో మంగళవారం ప్రజలు సైనిక వ్యతిరేక కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల�