ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సిన అనివార్యత ఏర్పడితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ చెప్ప
భూముల రక్షణకు గచ్చిబౌలిలోని బీటీఎన్జీవోల కార్యాలయంలో ఆగస్టు 1వ తేదీన టీజేఏసీ అధ్వర్యంలో భారీ సమావేశం నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ తెలిపారు.