వైద్యారోగ్యశాఖలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ముందుకు సాగడంలేదు. నాలుగునెలల క్రితమే దరఖాస్తుల ప్రక్రియ ముగిసినా ప్రభుత్వంలో చలనం లేదు. ఫలితంగా ఆ శాఖలో పనిచేసే 150 మంది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలక
పాఠశాల విద్యాశాఖలో 98 మంది టీచర్లను పరస్పరం బదిలీచేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే రెండు విడతల్లో పరస్పర బదిలీలు చేపట్టగా, తాజాగా మూడో విడత బదిలీలు చేశారు. ఆయా ఉత్తర�