బీఆర్ఎస్ ముథోల్ అభ్య ర్థి విఠల్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సూచించారు. ఎమ్మెల్యేతో కలిసి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల కార్యకర్తలతో శుక్రవారం సమావేశం నిర్
నిర్మల్ జిల్లా భైంసా మండలం పాంగ్రి గ్రామ ఎక్స్ రోడ్డు నుంచి చుచుంద్ వరకు రూ.3 కోట్ల 15 లక్షలతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభిం�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. భైంసా పట్టణంలోని కాలోనీలో బుధవా రం బస్తీ దవాఖానను ప్రారంభించారు.
మిషన్ భగీరథతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలోని మిషన్ భగీరథ కార్యాలయంలో ఆదివారం మంచినీళ్ల పండుగను నిర్వహించారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తరోడా గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు పనులను శుక్రవారం ఆయన ప్రారంభి
కేసీఆర్ సీఎం కావడం రాష్ట్ర ప్రజల అదృష్టమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని ఏల్వత్ గ్రామంలో రూ 5 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు శనివారం భూమి పూజ చేశారు. అలాగే మండలంలోని ఆయా గ్రా�
పత్తి సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొ న్నారు. వ్యవసాయ మార్కెట్ గాంధీ గంజ్లో సోమవారం పత్తి బహిరంగ వేలం నిర్వహించా రు. ఈ సందర్భ�