రాష్ట్రంలో ప్రారంభించిన జనగణన-2027లో స్వీయ గణన పోర్టల్లో ముస్లిం వర్గాలకు చెందిన కులాల పేర్లను చేర్చాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
మొత్తం ముస్లిం సామాజిక వర్గాన్ని వెనుకబడిన కులంగా గుర్తించాలన్న కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్(ఎన్సీబీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం సామాజిక న్యాయ సూత్రాలను బలహీనపరచడ