వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డు మీద పడేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ‘మూసీ సుందరీకరణ’ ప్రాజెక్టు బాధ్యతను అంతర్జాతీయంగా మోసపూరిత కంపెనీగా పేరొందిన ‘మెయిన్హార్ట్'కు కట్టబెట్టింది. ప�
పేద, మధ్య తరగతి ప్రజలు పైసాపెసా కూడబెట్టుకొని, బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకొని కట్టుకున్న కలల సౌధం ఖరీదు రూ. 25వేలా? ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూంతో పాటు పారితోషికం ఇస్తామంటూ వెకిలి ఆఫర్లేంటి? అంటూ గురు