మూసీ నది పునర్జీవం పేరిట ప్రభుత్వం చేపడుతున్న అశాస్త్రీయ విధానాలపై పౌర సమాజం గళమెత్తింది. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాంక్రీట్ కట్టడాల కోసం వినియోగించడం సరికాదని, శాస్త్రీయ, పర్యావరణ పద్ధతుల్లోనే న
ప్రతిసారీ సభలో కృష్ణా, గోదావరిపైనే చర్చిస్తారా? అని శాసనసభలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు. సర్కారు సభా సంప్రదాయాలను ఏమాత్రం పాటించడం లేదని మండిపడ్డారు. శనివారం శాసనసభలో పా�
Musi River | మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం సర్కారు తొందరపడుతున్నది. మొదటి దశ విస్తరణ కోసం ఇతర సంస్థలకు చెందిన వందలాది ఎకరాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు హడావుడిగా బదిలీ చేసింది.