అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏకంగా మూసీ కుడి కాల్వనే పూడ్చివేశారు. ఈ సంఘటనపై రైతులు ఆందోళన చేపట్టడంతో మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మండల పరిధిలోని చెర్కుపల్లిలో కృష్�
రాష్ట్రంలో ఉన్న రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మూసీ ప్రాజెక్ట్ కుడి కాల్వకు శుక్రవారం ఆయన నీటిని విడుదల చేసి మాట్లాడారు. రైతులు వరి నాట్ల�