కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ విధానాలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషీ విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వం కుంభకోణాల్లో కూరుకుపోయిందని అంటూ ముఖ్యంగా ఎంతో కీలకమైన విద్య విషయంలో �
Ayodhya | అయోధ్య రామాలయంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. ఈ వేడుకలకు ఓ వైపు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి.