‘వన్ నేషన్, వన్ పోల్(జమిలీ ఎన్నికలు)’ అంటే ‘ప్రజాస్వామ్యం హత్య’ అని నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ మండిపడ్డారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ యాత్రను ఆయన శనివారం ప్రారంభించారు.
నాటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ‘ఎమర్జెన్సీ’కి యాభై ఏండ్లు పూర్తయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారతదేశంలో ప్రజల స్వేచ్ఛను, హక్కులను హరించి అరాచక పాలనకు తెరలేపిన వ�
Chandigarh mayoral polls | ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని తాము అనుమతించబోమని సుప్రీంకోర్టు పేర్కొంది. చండీగఢ్ మేయర్ ఎన్నికలపై (Chandigarh mayoral polls) సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి చేసిన పని ప�