Crime news | ఓ హత్య కేసులో మృతుడి తొమ్మిదేళ్ల కుమారుడే ప్రత్యక్ష సాక్షి అయ్యాడు. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. హత్య జరిగిన గదిలోనే పడుకున్న బాలుడు నిద్రపోయినట్టు నటిస్తూ ఆ హత్యను కళ్లారా చూశాడు.
Crime news | రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దారుణం జరిగింది. గంగారం అనే 70 ఏళ్ల వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రి బండ రాయితో కొట్టి చంపారు.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. నడి వీధిలో అందరూ చూస్తుండగానే ఓ 20 ఏండ్ల వ్యక్తిని ఎనిమిది మైనర్లు అత్యంత కిరాతకంగా పొడిచి చంపారు. ఢిల్లీలోని సంగమ్ విహార్ ఏరియాలో శనివారం రాత్రి ఈ ఘటన చోట�
Crime news | భర్త ప్రవర్తనతో భార్య విసిగిపోయింది. అతనితో వేగడం కష్టమని నిర్ణయించుకుంది. భర్త మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయం చూసి తలపై బండరాయితో మోది హత్య చేసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శుక్రవారం
శంకర్పల్లి : శంకర్పల్లి మండలం అలాంఖాన్గూడ గ్రామ శివారులో శుభగృహ వెంచర్ గేటు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. సీఐ మహేశ్గౌడ్ కథనం ప్�