పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను నిలదీయడంతో.. పథకం ప్రకారం భార్యకు కల్లు తాగించి హత్య చేశాడు. ఈ ఘటన శనివారం రాత్రి సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో చోటు చేసుకుంది.
Crime news | అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య అతని అడ్డు తొలగించుకోవాలనుకుంది. తన ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి భర్తను హత్య చేసింది.
పాట్నా: ఒక మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి మృతదేహాన్ని ముక్కలుగా నరికి రసాయనాల్లో కరిగించేందుకు ప్రయత్నించగా పేలుడు జరిగింది. దీంతో పోలీసుల రంగప్రవేశంతో అసలు గుట్టు రట్టయ్యింది. బీహార్