బీఆర్ఎస్ ప్రభుత్వం చేర్యాలకు మంజూరు చేసిన మున్సిఫ్ కోర్టును ప్రారంభించేందుకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కోర్టు ప్రారంభం కావాల్సి ఉం డే, ఎన్న�
ఎట్టకేలకు మక్తల్ పట్టణానికి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మంజూరైంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి చొరవ తీసుకొని మక్తల్కు మున్సిఫ్ కోర్టు మంజూ�
ములుగులో జిల్లా కోర్టుతో పాటు ఏటూరునాగారంలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టును జూన్ 2న ప్రారంభించేందుకు న్యాయశాఖ అధికారులు అద్దె భవనాలను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న ములుగు, ఏటూరునాగారంలో