గ్రామపంచాయతీగా కొనసాగిన ములుగు జిల్లా కేంద్రం.. మున్సిపాలిటీగా మారితే మెరుగైన సౌకర్యాలతోపాటు అభివృద్ధి జరుగుతుందని స్థానిక జనం ఆశపడ్డారు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి. దీనికి తోడు కొత్త చిక్కులు వచ్చి
హాలియా మున్సిపాలిటీలో ఖజానా ఖాళీ అయ్యింది. రెండు నెలలుగా మున్సిపాలిటీలో పనిచేసి సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించింది. దాంతో పారిశుధ్య కార్మికులు అర్ధాకలితో పనిచేస్తున్నారు. కార్మిక�