అభయహస్తం దరఖాస్తుల్లోని డేటాను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని రంగారెడ్డి జిల్లా మెప్మా పీడీ శంకర్సింగ్ అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న వివరాల ఆన్లైన్ నమోదును ఆ
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ ఓడీఎఫ్++గా గుర్తింపును సొంతం చేసుకుందని మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వేతనాలు చెల్లించాలని కోరుతూ కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్మికులు ఆందోళన చేపట్టారు. గురువారం వేకువ జామున కాగజ్నగర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రతి నెలా సక్రమంగా వేతనాలు చెల్లిం�
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలపై కలెక్టర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహిం�