తమ పార్టీకి చెందిన నేతతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణపై ఒడిశాలో కొందరు బీజేపీ నేతలు పట్టపగలు సీనియర్ మున్సిపల్ అధికారిని కార్యాలయం నుంచి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి దాడి చేశారు. బీజేపీ పాలిత ఒడిశాలో ఈ �
కాగజ్నగర్ పురపాలక సంఘ అభివృద్ధికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. సోమవారం కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్�
ప్రభుత్వ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిం
లంచం తీసుకుంటూ మున్సిపల్ అధికారి ఏసీబీ అధికారులకు దొరికాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని హౌసింగ్బోర్డులోగల ఓ వెంచర్లో ఇంటి నంబర్ కేటాయించాలని ఆకుల సంగమేశ్వర్ అనే వ్యక్తి గతనెల 25న మున్సిపల్ ఆ�