కోదాడ మున్సిపాల్టీ పరిధిలోని 32వ వార్డుకు చెందిన యాదవనగర్లోని మున్సిపల్ స్థలంలో తెల్లవారే సరికి పెద్ద డబ్బా కొట్టు వెలిసింది. వార్డుకు చెందిన ఓ నాయకుడి ప్రమేయంతోనే ఈ వ్యవహారం జరిగినట్లు వార్డుకు చెం ద
‘జగిత్యాల నడిబొడ్డున రూ.100 కోట్ల భూకబ్జా..? శీర్షికన గురువారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. జిల్లావ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశమైంది. 1952లో జగిత్యాల పట్టణంలో పెట్రోల్, డీజిల