జిల్లాలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు జోరు గా క్యాంపు రాజకీయాలు కొనసాగుతు న్నాయి. గెలుపొందిన కౌన్సిలర్లను కాపాడుకునేందుకు ఆ కేంద్రాలకు ఆయా పార్టీలు తరలించాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో
రాష్ట్రంలో మున్సి‘పోల్స్' హడావుడి ముగిసింది. ఇక ఫలితాలు రావడమే తరువాయి. పోలింగ్ బాక్సు ల్లో భద్రమైన అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. బుధవారం సా యంత్రం ఎన్నికలు ముగియగా, అభ్యర్థుల ఆరాలు వర్ణనాతీతం. �
Harish Rao | అన్నం పెట్టినోళ్లకు ఓటేద్దామా.. సున్నం పూసినోళ్లకు ఓటేద్దామా అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. మెదక్ జిల్లా సదాశివపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీశ్రావు మ�