ప్రజాపాలన సందర్భంగా స్వీకరించిన దరఖాస్తులను వేగంగా కంప్యూటరీకరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. సోమవారం ఆయన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజాపాలన దర�
కాలనీల్లో వసతులు కల్పించాలని గ్రేటర్ ప్రజలు కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో వివిధ సమస్యలపై వినతులు సమర్పించారు. 41వ డివిజన్ కాశీకుంట పోచమ్మ ఆలయ పక్కన ఉన్న ఆరె కటిక శ
2022-23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఈ మేరకు ఇప్పటికే అధికార యంత్రాంగం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 12 బల్దియాలు ఉండగా,