మణికొండ మున్సిపాలిటీలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకటి కాదు రెండు ఏకంగా పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉండటంతో వాటిని కూల్చివేయాలని నిర్ణయించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వార్డులో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ తెలిపారు. బుధవారం దరఖాస్తు స్వీకరణ సంబంధించి వివరాలు తెలిపారు. నేటి నుంచి జనవరి 5వ తేదీ వరకు దర
స్వచ్ఛ మహబూబ్నగర్గా తీర్చిదిద్దాడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి తిరుగుతూ తడి, పొడి చెత్తపై అవగాహన కల్పిస్తున్నా
మహబూబ్నగర్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు వేగం పుంజుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సంబంధింత �