Adibatla | అనుమతులకు మించి నిర్మాణాలను చేపట్టిన భవనాలను శనివారం ఆదిభట్ల మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ఈ సందర్బంగా ఆదిభట్ల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మట్లాడుతూ.. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో జీ ప్లస�
మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం వివక్షత చూపుతున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలబిందెల శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు సకాలంలో అందకపోవడంతో శుక్రవారం నిజాంపేట్ మున్సిపల్ క�
నాలాలో చెత్త చేరడంతో డ్రైనేజీ నీళ్లు నిలిచిపోయి వాసన వస్తుండటంతో.. ఆ చెత్తను తీసిన అధికారులు రోడ్డుపైనే అడ్డంగా పారబోసి వెళ్లిపోయారు. దీంతో ఇప్పటివరకు వాసనతోనే ఇబ్బంది పడ్డ స్థానికులు.. ఇప్పుడు ఆ మురుగు�