న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి రాసిన కొత్త పుస్తకం త్వరలో మార్కెట్లోకి రిలీజ్కానున్నది. 10 ఫ్లాష్ పాయింట్స్, 20 ఇయర్స్.. నేషనల్ సెక్యూర్టీ సిచ్యువేషన్స్ దట్ ఇంపాక్టెడ్ ఇండియా
ముంబై : 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్కు చెందిన తహవుర్ రాణా అనుమానితుడిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే చికాగోలో వ్యాపారవేత్త అయిన రాణా ప్రస్తుతం అమెరికా కస్టడీలో ఉన్నాడు . రాణా అప�