ముంబై : శివసేన కార్యకర్తలు సోమవారం ముంబై ఎయిర్పోర్టులో ఏర్పాటు చేసిన అదానీ బోర్డులను ధ్వంసం చేసి వాటిని తొలగించారు. ముంబై ఎయిర్పోర్టు నిర్వహణ బాధ్యతలను గౌతం అదానీ గ్రూప్ చేపట్టిన అనంతర
జీవీకే గ్రూప్ నుంచి టేకోవర్ ముంబై, జూలై 13: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాజమాన్యాన్ని జీవీకే గ్రూప్ నుంచి మంగళవారం అదాని గ్రూప్ టేకోవర్ చేసింది. ఈ మేరకు అదాని ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. ముంబై వ�
ముంబై విమానాశ్రయం| తౌటే తుఫాను ప్రభావంతో ముంబై విమానాశ్రయం మూతపడనుంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు విమానయాన శాఖ ప్రకటించింది.
ముంబైలో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం | ఐదుగురు వ్యక్తులతో బయలుదేరిన హైదరాబాద్ బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ గురువారం రాత్రి ముంబై ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.