గిరిజనుల ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. ములుగులో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. పదేళ్ల నాటి విభజన హామీని నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు పచ్చజెండా ఊప�
బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండా.. కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించుకుపోయినందుకు ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పా
ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల కడుపు కొడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. విభజన హామీల అమలు కోసం బయ్యారం నుంచి హనుమకొండ వరకు 12రోజుల పాటు కొన