దేశంలోని పలు ఔషధ కంపెనీలకు ఊరట లభించింది. 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ) మందులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసి
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతున్నది. పలు రాష్ట్రాలు లాక్డౌన్, కర్ఫ్యూ విధిస్తూ మరింత విస్తృతి జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాయి