ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఇటీవల అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన రైతులను అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో సంకెళ్లు వేసిన ఘటన చాలా దురదృష్టకరం అని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కానివ్వమని మల్టీ జోన�
రేషన్ బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి వంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేస్తే సహించేది లేదని, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని మల్టీ జోన్- 2 ఐజీ సత్యనారాయణ అన్నారు.