మ్యూల్ ఖాతాల ద్వారా షెల్ కంపెనీలకు కోట్ల రూపాయలను బదిలీ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వడ్డేవల్లి శరణ్కుమార్ అనే వ్యక్తి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) పోలీసులు అరెస్టు చేశారు.
సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలన అరికట్టడానికి సీబీఐ ఏకంగా 42 ప్రదేశాల్లో గురువారం దాడులు నిర్వహించింది. ఆపరేషన్ చక్ర-వీ పేరుతో నిర్వహించిన ఈ ద
ఇటీవల ట్రేడింగ్ పేరుతో హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి నుంచి సైబర్ నేరగాళ్లు రూ.87.50 లక్షలు కొట్టేసిన ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి గుజరాత్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పలువురు