యువకుడిని 3 కిలోమీటర్లు కారుపైనే ఈడ్చుకెళ్లాడో వ్యక్తి. ఈ ఘటనలో గాయపడిన బాధితుడు మృతి చెందాడు. గత నెల 30న రాత్రి ఢిల్లీలో దీపాంశు వర్మ (30), ముకుల్ (20) బైక్పై వెళుతుండగా కారు ఢీ కొట్టింది.
విశాఖపట్నం వేదికగా జరిగిన ఇండియన్ గోల్ఫ్ యూనియన్(ఐజీయు) టోర్నీలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన గోల్ఫర్లు సత్తాచాటారు. మొత్తంగా ఆరు పతకాలతో మెరిశారు.
సౌత్జోన్ టోర్నీలో ఏడు పతకాలు హైదరాబాద్, ఆట ప్రతినిధి: ధనవంతుల క్రీడగా పేరొందిన గోల్ఫ్లో మన రాష్ట్ర గురుకుల విద్యార్థులు అదరగొట్టారు. కోలార్(కర్ణాటక) వేదికగా జరిగిన సౌత్జోన్ గోల్ఫ్ టోర్నీలో గురు�