అక్బర్పేట-భూంపల్లి మండలం ఖాజీపూర్లో శుక్రవారం ముదిరాజ్ కులస్తులకు గ్రామ బహిష్కరణ విధించారు. ముదిరాజ్ కులస్తుల వివరాల ప్రకారం.. ఖాజీపూర్ పెద్ద చెరువులోని చేపలను పట్టి విక్రయించే విషయంలో గ్రామం లో �
ములుగు జిల్లా కేంద్రంలోని మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ దేవాలయంపై గెట్టు పంచాయితీ ముదిరింది. గట్టమ్మ తల్లి సాక్షిగా సోమవారం ఆలయం వద్ద జాకారం గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్థులు, గ్రామస్థులు, ములుగు ఆది�
గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటలో ఆర్థిక పంచాయితీ వివాదంలో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు వెలేశారు. దీంతో రెండు నెలలుగా మనోవేదనకు గురైన ఆ ఇంటి యజమాని ఆదివారం మృతి చెందాడు.