జిల్లా కేంద్రానికి ముదిగొండ మండలం కూతవేటు దూరంలో ఉండడం, గ్రానైట్ పరిశ్రమకు నెలవుకావడంతో ఇక్కడి భూములకు మొదటి నుంచి గిరాకీ ఉంది. కొత్తగా జాతీయ రహదారి రావడంతో భూముల రేట్లు అమాంతం పెరగడం వల్ల అక్రమారుల కన
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో భారీ దొంగతనం జరిగింది. మల్లారం గ్రామంలో దొంగలు గురువారం రాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదును అపహరించుకుపోయారు.
Sand Coupons | ముదిగొండ, ఫిబ్రవరి 11 : గతంలో కొన్ని కారణాల వల్ల ఇసుక కూపన్ల (Sand Coupons) మంజూరు నిలిపి వేశారనీ.. బుధవారం నుంచి మరోసారి ఇసుక కూపన్లు మంజూరు చేయనున్నట్లు తహసిల్దార్ సునీత ఎలిజబెత్ తెలిపారు.