గుడిపల్లి మండలంలోని కోదండాపురం మిషన్ భగీరథ వాటర్ మెయిన్ పం పులో నుంచి నాచు, బురద నీరు వస్తోందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
‘ప్రజా పాలన అంటే ఇదేనా? నగర పాలక సంస్థ మేయర్ ఆచూకీ తెలిస్తే జర చెప్పండి.. కార్పొరేషన్లో అవినీతిని ప్రశ్నించినందుకు మా డివిజన్లో అభివృద్ధిని అడ్డుకుంటారా?