చిన్నపాటి వాన కురిసినా.. వీధులన్నీ బురదమయం అవుతాయి. ఆ బురద, మురుగునీటిలో నడిస్తే.. పాదాలకు ఇన్ఫెక్షన్లు సోకుతాయి. చర్మం పొట్టు ఊడటం, దురద లాంటి సమస్యలూ చుట్టుముడతాయి.
కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బిచ్కుంద పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రే�
గుడిపల్లి మండలంలోని కోదండాపురం మిషన్ భగీరథ వాటర్ మెయిన్ పం పులో నుంచి నాచు, బురద నీరు వస్తోందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
‘ప్రజా పాలన అంటే ఇదేనా? నగర పాలక సంస్థ మేయర్ ఆచూకీ తెలిస్తే జర చెప్పండి.. కార్పొరేషన్లో అవినీతిని ప్రశ్నించినందుకు మా డివిజన్లో అభివృద్ధిని అడ్డుకుంటారా?