ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట 12 వాగ్దానాలు చేసిందని, వాటిని వెంటనే అమలుచేయాలని లంబాడీ హకుల పోరాట సమితి(ఎల్హెచ్పీఎస్) ‘నంగారా భేరి’ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ స�
కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ద్రోహం చేస్తున్నదని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు ముడావత్ రాంబల్నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలోర మండిపడ్డారు. మున్సిపల్ వ�
లంబాడీలను ఎస్టీ క్యాటగిరీ నుంచి తొలగించే కుట్రలను మానుకోవాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావత్ రాంబల్నాయక్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.