కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్న ముడా స్కామ్ కొత్త మలుపు తిరిగింది. సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి ముడా సేకరించిన భూమిలో తనకు కూడా వాటా ఉందని పేర్కొంటూ జమున అనే మహిళ స్థానిక కోర్�
ముడా, వాల్మీకి కుంభకోణాలతో ఇప్పటికే అప్రతిష్ఠ మూటగట్టుకొన్న కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో తాజాగా మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన పనుల్లో రూ. 46,