నైరుతి రుతుపవనాల రాకతో వాతావరణం చల్లబడింది. మృగశిర కార్తె సందర్భంగా సిద్దిపేట జిల్లాలో సోమవారం చేపల మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. చేపలు కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు.
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా 8వ తేదీన నిర్వహించనున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్
Mrigashira Karte | మృగశిర అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చేపలు. దీర్ఘకాలిక అనారోగ్యాలకు విరుగుడుగా మృగశిర రోజున పచ్చి చేపల పులుసు లేని ఇల్లంటూ ఉండదనుకోండి. ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు ఈ రోజు తప్పక చేపల కూరతో తినాలని పెద్�
Rainy Season | వేసవి కాలంలో కాసిన ఎండలు.. వానకాలంలో కురిసే వానలను సమన్వయం చేయడానికి పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ప్రజలు ఇంగువ బెల్లంను ఉండలుగా చేసుకుని మింగుతారు.
Mrigashira Karte | ఉబ్బసం, ఆయాసం ఉన్నవారు ఈ రోజు తప్పక చేపల కూరతో తినాలని పెద్దల కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. మృగశిర కార్తె కావడంతో ఆదివారం చేపల మార్కెట్ సందడిగా మారింది
Mrigashira Karte | మృగశిర కార్తె ఆరంభమైందంటే వేసవి కాలం నుంచి వానకాలంలోకి అడుగు పెట్టినట్లే. 15 రోజుల పాటు మృగశిర కార్తె ఉంటుంది. కార్తె తొలి రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతుంటారు.