పాఠశాల విద్యాశాఖ పరిధిలోని మండల రిసోర్స్ సెంటర్ (ఎంఆర్సీ), క్లస్టర్ రిసోర్స్ సెంటర్ల(సీఆర్సీ)కు మొత్తం రూ.4,81,93,500 గ్రాంట్స్ను సమగ్రశిక్ష అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డై
ప్రభుత్వ పాఠశాలలు, ఎంఆర్సీలు, సీఆర్సీల నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేసే విషయంలో పాత విధానానికి స్వస్తి పలికి కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది.
ప్రధానోపాధ్యాయురాలి నుంచి లంచం తీసుకున్న ఎమ్మార్సీతోపాటు ఎంఈవోను ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో బుధవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ వెల్లడిం�