ఇంటి గోడ కూలి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శాయంపేటలో శుక్రవారం జరిగింది. రోడ్డుపై వెళ్తుండగా ఒక్కసారిగా ఇంటి గోడ కూలి మీద పడడంతో మోరె పెద్దసాంబయ్య(60), లోకలబోయిన సారలక్ష్మి(55) అక్కడికక్కడే మృతిచెందగా �
జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం, ఓటు హక్కుపై అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించారు. అనంతరం ఓటు హక్కు వినియోగించుకుంటామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ప