అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పని చేయాలని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండల కేంద్రంలో ఎంపీపీ ప్రియాంక అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ
మండలంలోని చేగూ రు గ్రామంలో ఎనిమిది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతివనాన్ని గురువారం కేంద్ర అధికారుల బృందం పరిశీలించింది. నాటిన మొక్కలు ఏపుగా పెరుగడంతో.. వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్య�