బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మితే రాష్ట్రం ఆగమవుతుందని బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు.
బీఆర్ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతున్నదని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని నాగపూర్, మందబొగూడ, అందూర్, బీర్లాగొంది గ్రామాల్లో బుధవారం బీఆర్ఎస్ నాయకులు ఇ�
సీఎం కేసీఆర్తోనే రైతురాజ్యం సాధ్యమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మంగళవారం మండలంలోని సిరిచెల్మ గ్రామంలో బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ గెలుపు కోసం మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్�