రానున్న శాసనసభ ఎన్నికల్లో మం త్రి వేముల ప్రశాంత్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని మండలంలోని వడ్యాట్ గ్రామంలోని గంగపుత్ర సంఘానికి చెందిన 24 కుటుంబాలు మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేశాయి.
కల్యాణ లక్ష్మి చెక్కులను తహసీల్ కార్యాలయం వద్ద బుధవారం ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజాపూర్ణానందం పంపిణీ చేశారు.
రైతులు ఆయిల్పామ్ పంట సాగు చేసి అధిక లాభాలు పొందాలని భీంగల్ ఏడీఏ మల్లయ్య, ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గుల్లే రాజేశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో వారు ఆయిల్పా