గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం రైతు వేదికలో ఎంపీపీ కందకట్ల కళావతి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే
మహాశివరాత్రి వేడుకలు మండలంలో శనివారం ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ఆయా కమిటీలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులు చింతలపల్లి, �
క్రిస్మస్ వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్లు కట్ చేసి సంబురాలు నిర్వహించారు.