బీబీనగర్ మండలం కొండమడుగు పంచాయతీలో నిధులు దుర్వినియోగం జరిగినట్లు తేలింది. 2020-2021 నుంచి 2024-25వరకు పంచాయతీ నిధులు రూ.1,48,63,973 నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేశారు. ఇందులో ఎంసీ ట్రేడర్స్కు రూ.70.22 లక్షలు చెల్లించగా, రూ.84
బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై చర్యలకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. రెండు రోజుల్లో కింది స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసింది. 20