జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని సోమవారం ఎంపీడీఓ తాళ్లూరి రవి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహంలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా వం�
చెట్లకు మేకులు కొట్టడం, తీగలు చుట్టడం వల్ల వాటి పెరుగుదలకు ఆటంకం ఏర్పడుతోందని జూలూరుపాడు ఎంపీడీఓ తాళ్లూరి రవి అన్నారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశానుసారం సర్వీస్ టు వన దేవత పేరిట అధికార యంత్రాం