తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అస్థిరత్వానికి, అవినీతికి, విధానలోప
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతి