ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్లో ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ప్రాధాన్యతను తగ్గించి అసెంబ్లీ సెగ్మెంట్ను తమ చేతుల్లోకి తీసు�
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డిని ఆర్టీసీ కార్మిక నేతలు గురువారం సచివాలయంలో కలిశారు. తమ సమస్యలు పరిషరించాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం ఇచ్చారు.