పార్లమెంట్ సాక్షిగా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఏపీ, తెలంగాణ విభజనను పాకిస్థాన్తో పోల్చినప్పుడు తెలంగాణకు చెందిన ఒక్క ఎంపీ కూడా స్పందించకపోవడం దారుణమని, రాష్ర్టానికి చెందిన 8 మంది బీజేపీ, 8 మంది క
BRSV : లోక్ సభ వేదికగా తెలంగాణ అమరవీరుల త్యాగాలను, కోట్లాది ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ పోరాటాన్ని అవమనించిన ఎంపీ సూర్య వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్వీ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన దిష్టిబొమ్మను దహనం చ�
బీజేపీలో కొత్త లొల్లి మొదలైంది. బీజేపీ, దాని అనుబంధ యువజన విభాగం బీజేవైఎం మధ్య వైరం ముదిరింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కూడా టికెట్లు ఇవ్వాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు.
ఈయన తేజస్వీ సూర్య. బెంగళూరు సౌత్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ. ఓ హోటల్లో బటర్ మసాలా దోశ, ఉప్మా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. పైగా చాలా బాగుందని, ప్రజలు ఇక్కడికి వచ్చి రుచి చూడాలని చెబుతున్న వీడియో బయటకొచ�