ఓ మనీలాండరింగ్ కేసులో ఎన్సీపీ నేత, మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ను ఈడీ సోమవారం 9 గంటలకు పైగా ప్రశ్నించింది. అంతకుముందు పాటిల్ మీడియాతో మాట్లాడుతూ తాను ప్రతిపక్షంలో ఉన్నందునే ఇ లాంటి వేధింపులు ఎ
తన రాజీనామాను వెనక్కు తీసుకొంటున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం ప్రకటించారు. దీంతో ఎన్సీపీ అధ్యక్ష పదవికి పవార్ రాజీనామా తర్వాత గత మూడు రోజులుగా చోటుచేసుకొంటున్న నాటకీయ పరిణామాలకు తెరపడ�
రాజీనామాపై ఎన్సీపీ మాజీ చీఫ్ శరద్ పవార్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తున్నది. అధ్యక్ష పదవికి మంగళవారం ఆయన రాజీనామా చేయగా, కొనసాగాలని పార్టీలో మెజారిటీ వర్గం ఒత్తిడి తెచ్చింది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్.. ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీకు రాజకీయాలు అర్థం కాకుంటే, మీరు ఇంటికి వెళ్లి వంటచేసుకోవాలని సుప్రీయాను ఉద్దేశిస్త�