భారత ఫార్మా రంగంపై అమెరికా విధించనున్న సుంకాలపై బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన టారిఫ్లు ఎప్పుడైనా అమల్లోకి రావచ్చని, ఇది మన దేశ �
మున్నేరు ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం. పరీవాహక ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూస్తాం. ఇందుకోసం రూ.777 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిప�
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. వరద నష్టాన్ని సీఎం �