రాంచీ ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి చెందిన నిధులను పక్కదారి పట్టించారని ఎంపీ నామా నాగేశ్వర్రావుపై దాఖలు చేసిన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను హైకోర్టు ఆదేశించింద�
దేశంలో బీజేపీ ప్రభుత్వం అగ్గి రగిలిస్తూ రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. దేశ ప్రజల మధ్య కులమతాల చిచ్చు పెడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధ