Atal Pension Yojana | కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకానికి నిధులు ఏ మేరకు సమకూరుస్తుందో తెలియజేయాలని, రాష్టాల వారీగా సమగ్ర సమాచారం అందించాలని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు అన్నారు. ఐదేండ్లుగ
BRS Party | లోక్సభలో ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్పు చేస్తూ లోక్సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం తెలిపారు.