ఏఐసీసీలో మల్లికార్జున ఖర్గే ఒక బొమ్మ మాత్రమేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ను వాడుకున్నట్టే నేడు ఖర్గేను వాడుకుంటున్నారని ఆరోపించారు.
జెండా రంగులతో సంబంధంలేకుండా ప్రభుత్వ భూములను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని.. ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు వారిపైకి ఎక్కించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థులు శుభ్రత పాటించి రోగాలు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిధి ఊరెళ్ల గ్రామ రెవెన్యూలోని సాగర్ ఇంజినీరింగ్ కళాశాలలోని మహాత్మ